• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలి- ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

TP NewsbyTP News
27/07/2021
inNews
0
ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలి- ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

హబ్సిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, హబ్సిగూడ డివిజన్ లో ఈ రోజు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీ గారికి ధన్యవాదములు తెలిపే కార్యక్రమము వెంకట్ రెడ్డి నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించడం జరిగింది


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్,
హబ్సిగూడ డివిజన్ కార్పోరేటర్ కక్కిరేణి చేతన హరిష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేయించుకోవాలని ప్రజలకు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంజయ్ పటేల్ వేములకొండ వెంకన్న గౌడ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి చింతకింది ప్రవీణ్,, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లతా వెంకట్ రెడ్డి, ముశిగంపల శివగౌడ్ లు పాల్గొన్నారు

Tags: Bjp partycovid vacsinCOVID-19habsiguda divisionmallapurnvss prabhakarvacsinvacsin for super spreadersvacsination centre
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News