• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మే లోఉచిత కంటి పరీక్షలు

AdminbyAdmin
19/04/2018
inNews, Telangana
0
eye check up

మే లో ఉచిత కంటి పరీక్షలు

పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా మే నెలలో 40 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హస్తినాపురం డివిజన్‌లోని నందనవనం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎంపీ మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ పద్మానాయక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందనవనం కాలనీలో ముందుగా ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను ప్రారంభించి, సంవత్సరంలోగా 30 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీనిచ్చారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి బస్తీ దవాఖానలను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని, ఇప్పటికే 40 దవాఖానలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బాలాజీపవార్‌, ఉప కమిషనర్‌ విజయకృష్ణ, ఏఎంహెచ్‌వో మల్లికార్జున్‌, వాటర్‌ వర్క్క్స్‌ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుట్టం పురుషోత్తంరావు, టీఆర్‌ఎస్‌ ఎల్‌బీనగర్‌ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌, సునీతారెడ్డి, రఘుమారెడ్డి, రాజుగౌడ్‌, విష్ణు, రవీందర్‌రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: health
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News