• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

ఫ్లిప్‌కార్ట్నో కిడ్డింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది

AdminbyAdmin
01/04/2018
inBusiness, Featured
0
flipkart-no-kidding-days-sale-700x247

ఫ్లిప్‌కార్ట్నో కిడ్డింగ్ డేస్ సేల్‌ను ప్రారంభిం

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్, యాప్‌లలో ఇవాళ నో కిడ్డింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. కేవలం రేపటి వరకు మాత్రమే ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా యాక్ససరీలు, వియరబుల్స్ తదితర అనేక రకాల ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ నో కిడ్డింగ్ డేస్ సేల్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 3 స్మార్ట్‌వాచ్ రూ.3వేల తగ్గింపుతో రూ.28,900 ధరకు లభిస్తున్నది. యాపిల్ వాచ్ సిరీస్ 2 స్మార్ట్‌వాచ్‌పై కూడా రూ.3వేల తగ్గింపును అందిస్తున్నారు. దీంతో ఆ వాచ్‌ను రూ.24,900కు కొనుగోలు చేయవచ్చు. ఇక వాచ్ సిరీస్ 1 స్మార్ట్‌వాచ్ రూ.4వేల తగ్గింపుతో రూ.18,900కు, శాంసంగ్ గేర్ ఫిట్ 2 ప్రొ రూ.2400 తగ్గింపుతో రూ.11,590 ధరకు లభిస్తున్నాయి. అలాగే గూగుల్ క్రోమ్‌కాస్ట్ 2 రూ.2699కు, షియోమీ ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్ రూ.1199కు లభిస్తున్నాయి.

సేల్‌లో ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా రూ.8200 తగ్గింపుతో రూ.22,990 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. ఇవే కాకుండా పలు ప్రింటర్లు, కెమెరాలు, హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, రూటర్లు, పవర్ బ్యాంక్‌లు, మౌస్‌లు, ఇయర్‌ఫోన్స్‌పై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు యూజర్లకు లభిస్తున్నాయి. సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్ పే వాలెట్‌తో కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News