బోడుప్పల్: కెసిఆర్ మానస పుత్రిక ఆయనటువంటి హరిత హారం లో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 26 వ వార్డ్ లో కార్పొరేటర్ శోభ రాణి వెంకటేష్ గుప్త మొక్కలు నాటారు. అలాగే మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలని, వార్డ్ అభివృద్ధి కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అందరం కలిసి సమిష్టిగా వెళదామని చెప్పారు. ఈ కారిక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more