• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

కోవిడ్ టెస్ట్ సెంటర్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోండి -ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

TP NewsbyTP News
28/04/2021
inFlash News, News
0

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్ట్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీబీనగర్ లో వున్న సెంటర్ దూరంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయని, భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త గా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ లు వాడాలని కోరారు. ఈ రోజు 74 మందికి టెస్ట్ చెయ్యడం జరిగింది. ప్రతి రోజు దాదాపు గా 75 మందికి టెస్ట్ లు చేస్తారని జిల్లా వైద్యాధికారి సాంబశివ రావ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల వైద్య అధికారి కే. లీలా వతి, డాక్టర్ మురళి, వైస్ చైర్మన్ చింతల క్రిష్టయ్య, వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ తదితరులు పాల్గున్నారు.

Tags: aleruBhongiriCOVID-19MLApaila shekar ReddyTelanganatest centre
TP News

TP News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News