• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

దళిత బంధు “ఆపద్బాందు” పథకం -ఎస్సి కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్

TP NewsbyTP News
29/07/2021
inNews
0
దళిత బంధు “ఆపద్బాందు” పథకం -ఎస్సి కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర, ఓయూ జేఏసీ నేతలు బండారు వీరబాబు, మంద సురేష్ ఆధ్వర్యంలో దళిత బంధు పథకం పై సదస్సు ను ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహించారు. ఈ సదస్సు లో ఎస్సి కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మెన్ ప్రొ. లింబాద్రి లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎస్సి కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ… దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసమే దళిత బంధు పథకం ఆవిష్కృతం అయ్యిందన్నారు. దళిత బంధు పథకం చాలా గొప్పదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం కూడా ప్రవేశ పెట్టనటువంటి పథకమన్నారు. భాజపా, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు కాని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. దళిత బంధు పథకం
తెలంగాణలో మాత్రమే కాకుండా, యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి, దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. పథకం విజయవంతం అయ్యేందుకు పట్టుదలతో అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.గణేష్, ఓయూ పాలకమండలి సభ్యులు ప్రకాష్, పెర్క శ్యామ్, ప్రొ. రవి నాయక్, వివిధ విద్యార్ధి సంఘాల నేతలు పాల్గొన్నారు

Tags: banda srinivasDalith empowermentdalitha banduGovernament of Telanganagovernment schemskalvakuntla chandra shekar Raosc corporation chairmanTrs party
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News