• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

AdminbyAdmin
18/07/2025
inNews
0
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై… జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది , ప్రముఖ సామాజికవేత్త, దుండ్ర కుమారస్వామి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లో 40 మంది బాలికలు ఉంటుండగా… వారిలో 35 మందికి చికెన్ కర్రీ, పులిహోర తినిన తర్వాత వాంతులు, విరేచనాలు మొదలయ్యాయని.. ఫిటీషన్ లో పేర్కొన్నారు. 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై… స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దుండ్ర కుమార స్వామి కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలు విద్యార్థుల ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించడానికి… ఆరోగ్యంగా ఉండేందుకు హక్కు ఉందని… ఈ హక్కు విద్యార్థులకు కాలరాస్తున్నారని పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యం, సంబంధిత శాఖల మధ్య బాధ్యతలు స్పష్టంగా లేకపోవడమే… ఈ సంఘటనకు కారణమన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా… స్వతంత్ర కమిటీని వేసి విచారణ చేయాలని కోరారు.
ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్… ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని… హెచ్చార్సీ ఆదేశించింది.

Complaint filed in HRC over food poisoning incident at ST girls’ hostel By National BC Leader, advocate Dundra Kumara Swamy
Tags: Advocate Dundra KumaraswamyComplaint filed in HRC over food poisoning incident at ST girls' hostelDevarakondaDundra KumaraswamyFoodFood poisonGirls hostelHRCHuman rightsMudikondanalgondaPoisoningSt hostel
Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

జగిత్యాల గురుకుల బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన పై మానవహక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు.

by Admin
18/07/2025
0

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై మానవహక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు. *నిర్లక్ష్యం వహించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలి –జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు న్యాయవాది, దుండ్ర కుమారస్వామి...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

18/07/2025
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

13/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News