• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana

కుటుంబ సమేతంగా ఢిల్లీ కి సి.ఎం.

AdminbyAdmin
04/04/2022
inTelangana
0
cm went to delhi

సి.ఎం. కె.సి.ఆర్. రాకేశ్‌ టికాయత్‌ మరియూ ముఖ్య రైతు సంఘాల నాయకులతో ఢిల్లీలో కలుస్తారని సమాచారం. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి తెలంగాణా రాష్ట్ర ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే పార్లమెంట్‌లో ఈమేరకు నిరసనలు చేయాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారని అనుకుంటున్నారు. తెలంగాణాలో సోమవారం నుంచి తెరాస ఆందోళనలు చేపడుతుందని ఇప్పటికే కేటీఆర్‌ చెప్పారు.

సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా భార్య శోభ, కుమార్తెలతో నిన్న ఢిల్లీ వెళ్లారు. అక్కడ కె.సి.ఆర్, మరియూ ఆయన భార్య వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని 11వ తారీఖున ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ధర్నా చేయనుంది. ఇంతకుముందు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతు సంఘాల ముఖ్య నాయకులను సి.ఎం. ధర్నాలో పాల్గొనాలని సూచించనున్నారు.

Tags: KCRKTRTelangana
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News