• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana

కుటుంబ సమేతంగా ఢిల్లీ కి సి.ఎం.

AdminbyAdmin
04/04/2022
inTelangana
0
cm went to delhi

సి.ఎం. కె.సి.ఆర్. రాకేశ్‌ టికాయత్‌ మరియూ ముఖ్య రైతు సంఘాల నాయకులతో ఢిల్లీలో కలుస్తారని సమాచారం. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి తెలంగాణా రాష్ట్ర ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే పార్లమెంట్‌లో ఈమేరకు నిరసనలు చేయాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారని అనుకుంటున్నారు. తెలంగాణాలో సోమవారం నుంచి తెరాస ఆందోళనలు చేపడుతుందని ఇప్పటికే కేటీఆర్‌ చెప్పారు.

సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా భార్య శోభ, కుమార్తెలతో నిన్న ఢిల్లీ వెళ్లారు. అక్కడ కె.సి.ఆర్, మరియూ ఆయన భార్య వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని 11వ తారీఖున ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ధర్నా చేయనుంది. ఇంతకుముందు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతు సంఘాల ముఖ్య నాయకులను సి.ఎం. ధర్నాలో పాల్గొనాలని సూచించనున్నారు.

Tags: KCRKTRTelangana
Admin

Admin

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి
News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

by Admin
23/07/2026
0

పార్లమెంట్‌లో బీసీ అంశాల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి పార్లమెంట్...

Read more

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

13/07/2026
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

08/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News