• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఆవాస హోటల్‌లో క్రిస్మస్ వేడుకలు

AdminbyAdmin
20/12/2025
inNews
0
ఆవాస హోటల్‌లో క్రిస్మస్ వేడుకలు

మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సేవా సంస్థ (Blissberg Future of Hope)ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా భావన, మానవత్వం స్పష్టంగా ప్రతిబింబించాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు,(National BC Dal)బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ చైర్మన్ అయిన దుండ్ర కుమారస్వామి (Dundra Kumara Swamy)హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జీవోదయ ఎన్జీవో వ్యవస్థాపకురాలు డాక్టర్ నిర్మల, ఆవాస హోటల్ మేనేజ్‌మెంట్ తరఫున జి.ఎం. స్వప్న, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా జీవోదయ హోమ్‌కు చెందిన 100 మంది అనాధ పిల్లలు, (orphans) దివ్యాంగులతో కలిసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆవాస హోటల్‌లో అనాధ పిల్లలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ,
యేసు ప్రభువు జీవితం మానవాళికి సార్వత్రిక మార్గదర్శకమని అన్నారు.
కరుణ, సమానత్వం, శాంతి, ప్రేమ, దయ — ఇవే యేసు బోధనల సారాంశమని తెలిపారు. మతాలకు అతీతంగా యేసు సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.
నిస్సహాయుల పట్ల కరుణ చూపడమే నిజమైన మానవత్వమని స్పష్టం చేశారు. చిన్న సేవలే నిజమైన ఆనందం, శాంతికి మార్గమని ఆయన తెలిపారు.
సమాజ అభివృద్ధికి యేసు బోధనలు దిశానిర్దేశకంగా నిలుస్తాయని అన్నారు.

National President BC Dal Dundra Kumara Swamy and others
Tags: Christmas celebrations at the Avasa HotelDundra KumaraswamyNational president BC Leader Dundra Kumara SwamySemi Christmas feastivalSemi-Christmas celebrations with orphaned children at Awasa Hotel
Admin

Admin

News

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

by Admin
22/02/2026
0

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

Read more
సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

19/02/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే — ప్రతిస్పందన తప్పదు!”

14/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News