శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న చేవెళ్ల ఎం.పీ రంజిత్ రెడ్డి గారు,బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ స్వామి ,రంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, రాజేష్ యాదగిరి మరియు ఇతరులుొ
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more