ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గండిపేట్ మెయిన్ రోడ్డుపై సీబీఐటీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. గండిపేట్ రోడ్ నుంచి సీబీఐటీ కాలేజీ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీల బస్సులను కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనతో గండిపేట వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more