ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గండిపేట్ మెయిన్ రోడ్డుపై సీబీఐటీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. గండిపేట్ రోడ్ నుంచి సీబీఐటీ కాలేజీ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీల బస్సులను కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనతో గండిపేట వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more