ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గండిపేట్ మెయిన్ రోడ్డుపై సీబీఐటీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. గండిపేట్ రోడ్ నుంచి సీబీఐటీ కాలేజీ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీల బస్సులను కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనతో గండిపేట వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more