ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గండిపేట్ మెయిన్ రోడ్డుపై సీబీఐటీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. గండిపేట్ రోడ్ నుంచి సీబీఐటీ కాలేజీ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీల బస్సులను కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనతో గండిపేట వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more