ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్రంలో సొంత జాగలున్న పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం నగదు రూపంలో సాయం చేయాలని, గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో కొత్త ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీఎం, ఈ అంశం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more