• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

తెరాసలొ చేరిన బ్రహ్మం

TP NewsbyTP News
28/08/2022
inNews
0
తెరాసలొ చేరిన బ్రహ్మం

అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ కు చెందిన బ్రహ్మం మరియు వారి మిత్రబృందం కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ సమక్షంలో భారీ ఎత్తున యువత టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఇంతగా అభివృద్ధిని చూసి ప్రజలు ఉత్సాహంతో, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఇందులో భాగంగా కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, గాని, దళిత బంధువు కానీ, డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని, ఆసరా పింఛన్లు గాని, ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా కానీ, కరెంటు కోతలు లేకుండా సరఫరా, ఒంటరి మహిళ, సీఎం రిలీఫ్ ఫండ్, బాలింతలకు కేసీఆర్ కిట్టు, పల్లెల్లో రైతుబంధు గాని, రైతు భీమా, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. అలాగే కూకట్పల్లి నియోజకవర్గం లో అన్ని డివిజన్లో కన్నా ఈరోజు అభివృద్ధిలో అల్లాపూర్ డివిజన్ ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగాల ఐలయ్య, డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, ఎస్టీ సెల్ బద్రి నాయక్, ఎస్సీ సెల్ జ్ఞానేశ్వర్, కేకేపీ కాన్స్టెన్సీ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, యువజన విభాగం దేవరెంటి మస్తాన్ రెడ్డి, విద్యార్థి విభాగం శివ, బీసీ సెల్ శ్రీనివాస్, సోషల్ మీడియా యోగి రాజు, టిఆర్ఎస్ రాజు, విష్ణు, రోనంకి జగన్నాథం, ఇస్మాయిల్, శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, మల్లేష్, మొయిజ్ రవీందర్ రెడ్డి, రాంబాబు, ప్రసాద్, మల్లేష్, జంగారెడ్డి, భాస్కర్, ప్రశాంత్, పవన్, రాము, రాజు, వెంకటేష్, బాలకృష్ణ, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Tags: Corporater sabhiya gousuddinGovernament of TelanganaTrs party
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News