• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Musheerabad

కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు… కొండంత అండగా నిలిచిన డా.లక్ష్మణ్

TP NewsbyTP News
09/06/2021
inMusheerabad
0
కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు… కొండంత అండగా నిలిచిన డా.లక్ష్మణ్

మూషిరాబాద్: బీజేపీ మూషిరాబాద్ మాజీ ఎమ్మెల్యే & ఓబీసీ మోర్చా డా.లక్ష్మణ్ గారు దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న సంగతీ తెలిసిందే…ఈ నేపథ్యంలో గత కోద్ధి రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులు గురించి తెలుసుకుని, మీకు నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు.1994 నుండి తనవెంటే ఉండి, తననే నమ్ముకున్న బిజెపి సైనికులైనటువంటి కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకొని, మీరేం బయపడొద్దు మీకు నేనున్నాను అంటూ వారికి భరోసా ఇస్తూ, వారందరికి అపన్నాహస్తం అందించే కార్యక్రమంలో భాగంగా, ముషీరాబాద్ బిజెపి క్యాంప్ ఆఫీస్ లో, కార్యకర్తలకు ప్రతిఒక్కరికీ 25 కిలోల చొప్పున బియ్యం సాయంగా అందించారు.. ఈ సందర్భంగా రాంనగర్ డివిజన్ జనరల్ సెక్రెటరీ గడ్డం సతీష్ గారు మాట్లాడుతూ…

ముషీరాబాద్ క్యాంప్ ఆఫీసులో 25 కిలోల బియ్యం పంపిణీ

పెద్దలు, తెలంగాణ బిజెపి పార్టీ గౌరవ అధ్యక్షులు, డా.లక్ష్మణ్ గారు కరోనాని జయించడం మాకు పండుగలా ఉందన్నారు. వారు కొలుకున్న తర్వాత తన గురించి కాకుండా మా అందరి కుటుంబాల గురించి ఆలోచించి, ఈ కరోనా కష్టకాలంలో మా అందరికి పెద్దన్నగా అండగా నిలిచి, ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం అనేది మేం జీవితంలో మర్చిపోలేని రోజుగా భావిస్తున్నాం అన్నారు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, డా.లక్ష్మణ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గా చూడాలనుకునే మా చిరకాల స్వప్నం తొందర్లో నెరవేరుతుంది అని గడ్డం సతీష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: BJPDr.laxmanDr.laxman Rive distributionmusheerabad Mla
TP News

TP News

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
News

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

by Admin
13/12/2025
0

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...

Read more
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

06/12/2025
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News