కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో హెచ్ ఏ ఎల్ రాఘవేంద్ర కాలనీ లో కాలనీవాసుల పిలుపుమేరకు కాలనీలో పర్యటించి కాలనీలో సమస్యల గురించి అడిగి తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శంకరయ్య, రాజారెడ్డి, ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మం, విశ్వనాథం, జానీ, శ్యామల పటేల్, రమణ రావు, చక్రి, రాజు, వర్మ, సర్వేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more