ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మల్లాపూర్ లోని నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని పనులను ఆణువణువూ తిరుగుతూ అన్ని హంగులతో నిర్మిస్తున్న వైకుంఠధామం, ఉప్పల్ నియోజకవర్గంలో ఒక దీక్షుచిగా, చరిత్రలో నిలుస్తుందని దేవేందర్ రెడ్డి అన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more