• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

బి‌సిలు అన్నీ రంగాలలో అభివృద్ది చెందాలి – దుండ్ర కుమార స్వామి

AdminbyAdmin
06/11/2020
inUncategorized
0
BC community development

ఈరోజు తెలంగాణ బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జెన్నాయి గూడ గ్రామం లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ దళ్ జెన్నైగుడ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
గ్రామానికి చెందిన సురేందర్ ని యువత అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నియామక పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు, కార్యవర్గ సభ్యులు పలు బీసీ రైతు సమస్యలు మరియు గ్రామ సమస్యలు కుమారస్వామి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి స్పందించిన బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార స్వామి సమస్యల పరిష్కారానికై మరియు అభివృద్ధి కై తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బి‌సిలు సామాజికంగా, ఆర్ధికంగా అన్నీ రంగాలలో అభివృద్ది చెందాలని అన్నారు. అలాగే యువకులు అన్నీ రంగాలలో ముందుండి, బి‌సిల అభివృది కి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ నరసింహ శ్రీకాంత్ శంకర్ సురేందర్ మరియు ఇతరులు పాల్గొన్నారు

Tags: Backward casteBCBC communityBC DalDundra KumaraswamyKumaraswamy
Admin

Admin

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
News

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

by Admin
13/12/2025
0

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...

Read more
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

06/12/2025
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News