శేరిలింగంపల్లి నియోజికవర్గం,చందానగర్ డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీ , జవహర్ కాలనీ బతుకమ్మ పండుగ సందర్భంగా కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more