• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

చిట్టీల పేరు తో మోసం చేసిన ఘటన – వెంటనే స్పందించిన బాలానగర్ సిఐ వహీద్ ఉద్దీన్ – ఎఫ్ఐఆర్ నమోదు.బాదిత మహిళకు ధైర్యం చెప్పిన బాలనగర్ సిఐ.

AdminbyAdmin
19/11/2021
inNews
0
చిట్టీల పేరు తో మోసం చేసిన ఘటన – వెంటనే స్పందించిన బాలానగర్ సిఐ వహీద్ ఉద్దీన్ – ఎఫ్ఐఆర్ నమోదు.బాదిత మహిళకు ధైర్యం చెప్పిన బాలనగర్ సిఐ.

**

బాల నగర్ కు చెందిన చిత్రాదేవి అనే మహిళ సూర్య నగర్ లో నివాసం ఉంటూ చిట్టీల నెపంతో , అందరితో నమ్మకంగా ఉంటూ చిట్టీ డబ్బులు వసూలు చేసి పారిపోయిన ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కల్యాణి అనే బాధితురాలికి అనేక మాయ మాటలు చెప్పి రెండు లక్షల చిట్టీలు , 5 లక్షల చిట్టీలు వేయించుకుంది మరియు మరికొందరు ఇతరుల దగ్గర కూడా ఆమె దగ్గర చిట్టిలు కట్టించుకుంది. కాగా చిత్రాదేవి గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెల్లి అందరిని మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు బాలానగర్ సిఐ వహీద్ ఉద్దీన్ కి ఫిర్యాదు చేయగా కేసు పూర్వపరాలు తెలుసుకుని వెంటనే స్పందించి నిందితురాలిపై కేసు నమోదు చేసి ఎఫైఆర్ చేయడం జరిగింది. అంతే కాకుండా నిందితురాలిని త్వరగా పట్టుకొని కోర్టులో హాజరు పరిచి బాదితురాలికి తగు న్యాయం జరిగేటట్టు చూస్తానని ఆమెలో మనోధైర్యాన్ని నింపి పంపించినట్టు తెలుస్తుంది. కాగా బాధిత మహిళ తనకు పోలీసు వ్యవస్థ పట్ల మరింత నమ్మకం కలిగేలా సిఐ గారు తక్షణమే స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి పోలీసులు ఉండడం వల్లనే మా లాంటి బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసింది.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News