తొలిపలుకు న్యూస్ (ప్రగతి భవన్): తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన బాజిరెడ్డి గోవర్ధన్ ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more