పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో నిర్వహించిన గిద్దమ్మ తల్లి ఉత్సవాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , హాజరయ్యారు. కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని గిద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more