కాళేశ్వరం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానసపుత్రిక అత్యంత ప్రతిష్టాత్మకం అయినటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. 50 టీఎంసీల భారీ నిల్వ సామర్థ్యంతో చేపట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాల ఎత్తిపోత ఈ నెలలోనే మొదలు కానుంది.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more