రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా, ‘పాతర్లపల్లి గ్రామం’లో రేణిగుంట్ల లాలయ్య ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధం కావడం జరిగింది. TRSV సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ‘అన్నం ప్రవీణ్’ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి 50kgల బియ్యం అందించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటనంటూ, ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ సహాయం జరిగేల ముందు ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చూస్తానని దైర్యం చెప్పారు.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more