ఈ రోజు దుర్గo చెరువు, రాడిసన్ హోటల్ లైన్,టిన్గోస్ కాలనీ, ఎంజిఎం పార్క్ హుడా కాలనీ చర్చి రోడ్ లో వీధి ఫర్నిచర్, సివిల్ వర్క్స్, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్,,సెంట్రల్ మీడియన్ , పలు సమస్యల మిద పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కృష్ణ, జోనల్ కమషనర్ సెరిలింగంపల్లి,సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఐఆర్ 20 & 21,ఇఇ ఎలక్ట్రికల్ ఇంద్రడీప్, ఎసిపి మెహ్రా,అమో డాక్టర్ నాజెస్ మరియు ఇతర అధికారులు పాల్గన్నారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...
Read more