ఈ రోజు దుర్గo చెరువు, రాడిసన్ హోటల్ లైన్,టిన్గోస్ కాలనీ, ఎంజిఎం పార్క్ హుడా కాలనీ చర్చి రోడ్ లో వీధి ఫర్నిచర్, సివిల్ వర్క్స్, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్,,సెంట్రల్ మీడియన్ , పలు సమస్యల మిద పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కృష్ణ, జోనల్ కమషనర్ సెరిలింగంపల్లి,సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఐఆర్ 20 & 21,ఇఇ ఎలక్ట్రికల్ ఇంద్రడీప్, ఎసిపి మెహ్రా,అమో డాక్టర్ నాజెస్ మరియు ఇతర అధికారులు పాల్గన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more