• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Government

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలి… జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్.

TP NewsbyTP News
18/04/2021
inGovernment, News
0

వేములవాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని తుది దశ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. వేములవాడ పట్టణంలో నిర్మాణ ప్రగతిలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ వైద్యారోగ్య శాఖా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా తుది దశ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా చూడాలని అన్నారు. వారం రోజుల్లోగా సంబంధిత ఆసుపత్రి సామాగ్రిని పూర్తి స్థాయిలో సమకుర్చేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశానుసారం అవసరమైన సిబ్బందిని నియమించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖా అధికారులను ఆదేశించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట వైద్యారోగ్య శాఖా అధికారి శ్రీ డా.సుమన్ మోహన్ రావు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Tags: collectorDouble bedroom houseGovernmentIAS officerkarimnagarTelanganavemulavada
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News