మోత్కుర్: గడచిన 24 గంటల్లో 16 కరోన కేసులు నమోదు.. మోత్కూర్ ప్రభుత్వ ఆస్పత్రి మరియు దాచారం గ్రామంలో మొత్తం కలిపి 106 రాపిడ్ టెస్ట్ లు చేయగా అందులో 16 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు.. మోత్కూరు పట్టణ మరియు మండలంలోని వివిధ గ్రామాల్లో నమోదైన కరోన వివరాలు ఇలా ఉన్నాయి..
1) మోత్కూర్ లో 3
2) ధచారం లో 11
3) పొడిచెడు లో 1
4)T రపాక లో 1
నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...
Read more