ఈరోజు రాత్రి కృష్ణపట్నానికి ICMR బృందం కరోనా కల్లోలం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. సోమవారం ICMR బృందం కృష్ణపట్నానికి చేరుకుని విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యపై పోలీసు కేసు నమోదైంది. ఆయనను ఎస్పీ ఆఫీసుకు పిలిచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాదేశాలతో మందు పంపిణీ ఆగిపోయింది. ICMR పరిశీలన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?
కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు? జన్మాష్టమి పండుగ వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి? ధర్మం, కర్తవ్యం, సత్యం, సమాజ బాధ్యతలే శ్రీకృష్ణుడి జీవన సారం...
Read more


