• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Social

ప్రకృతి ప్రేమికులు – సామాజిక వనమాలి – శ్రీ.ఎన్ బలరాం నాయక్ గారు, ఐ.ఆర్.ఎస్., డైరెక్టర్ (ఫైనాన్సు), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

TP NewsbyTP News
18/08/2019
inSocial
0
ప్రకృతి ప్రేమికులు – సామాజిక వనమాలి – శ్రీ.ఎన్ బలరాం నాయక్ గారు, ఐ.ఆర్.ఎస్., డైరెక్టర్ (ఫైనాన్సు), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

మిస్సైల్ మాన్, మాజీ రాష్ట్రపతి శ్రీ.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళిగా ప్రారంభించిన ఇగ్నిటింగ్ మైండ్స్ ‘హరా హై తో భరా హై’ అనే గ్రీన్ చాలెంజ్ లో భాగంగా ప్రతి వ్యక్తి 3 మొక్కలు నాటి వాటిని తదుపరి 3 సంవత్సరాలు పరిరక్షించాలి. అలా ప్రారంభమైన గ్రీన్ చాలెంజిని స్వీకరించిన శ్రీ.ఎన్.బలరాం ఐ.ఆర్.ఎస్. గారు ఇప్పటివరకు 3500 మొక్కలకు పైగా నాటారు. ఈ సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి కాలరీస్ ఒక కోటి మొక్కలు నాటడం ధ్యేయంగా పెట్టుకొని కేవలం ఒక్కరోజే శ్రీరాంపూర్ ప్రాజెక్ట్స్ ఏరియా లో ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్ మొత్తం 20,000 మొక్కలకు పైగా నాటగా బలరాం ఒక్కరే ఒకే ఒక గంట లో అత్యధికంగా 1237 మొక్కలు నాటి ‘హైరైస్ వరల్డ్ రికార్డ్స్’ లో తన పేరు లిఖించుకోని భావి తరాల భవిష్యత్తు కొరకు సామాజిక అడవుల పెంపకం యొక్క ఆవశ్యకతను మాటల్లో కాకుండా తన చేతల ద్వారా చాటి చెప్పారు. అంతే కాకుండా ఆగష్టు 15, 2019 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం, రామవరం లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు 516 మొక్కలు నాటి ఇతరులకు స్ఫూర్తి గా నిలిచారు.

మొక్కలు నాటడంలో వీరి నిభద్దతను గుర్తించిన ప్రకృతి ప్రేమికులు, సామాజిక వేత్త, బి.సి.దళ్, రాష్ట్ర అధ్యక్షులు అయిన శ్రీ.దుండ్ర కుమారస్వామి గారు వారి నుండి స్పూర్తి పొంది ‘గ్రీన్ చాలెంజ్’ ని స్వీకరిస్తూ శ్రీ.బలరాం గారిని మర్యాద పూర్వకంగా కలుసుకొని ఒక మొక్కను బహుకరించి సత్కరించారు.

వేగంగా అంతరిస్తున్న అటవీ విస్తీర్ణం, నానాటికి పెరిగిపోతున్న భూతాపం పరిస్థితుల్లో ప్రకృతి వికోపానికి గురికాకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున అటవీ విస్తీర్ణం పెంచుకోక తప్పదు. కేవలం ఈ విషయంలో ప్రభుత్వాలే భాద్యత తీసుకోవలసిన అవసరం లేదు, పౌర సమాజం అంతా కలసి కట్టుగా వారి వారి పరిధిలో కనీసం 3 మొక్కలు నాటి వాటిని 3 సం.లు పరిరక్షిస్తే ఆ మూడు మొక్కలు పెద్దవై ఒక మనిషి జీవిత కాలానికి సరిపడా ప్రాణవాయువు ను ఉచితంగా అందించడమే కాదు, ప్రకృతి సమతుల్యానికి కుడా తోడ్పడుతాయి.

TP News

TP News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News