హకీ తెలంగాణ ద్వీతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ
కమిషనర్ జయేశ్ రంజాన్, తెలంగాణ రాషట్ర స్పోర్ట్స్ ఏండి దినకరబాబు, తెలంగాణ హకీ అధ్యక్షుడు సరల్ తల్వార్, సెక్రటరీ ముఖేష్ లు పాల్గొన్నారు. పలు విభాగాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు, టీంలు, జిల్లా కమిటిలను సన్మానించారు. అంతర్ రాష్ర్ట హకీ పోటీల నిర్వహణలో రంగారెడ్డి జిల్లా మెుదటి స్థానం పోందారు. ఈ మేరకు హకీ రంగారెడ్డి జుల్లా అధ్యక్షుడు కొండ విజయ్, కార్యదర్శి భాస్కర్ రెడ్డిలను జయేశ్ రంజాన్, దినకర బాబులను ఘనంగా సన్మానించారు.
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...
Read more


