• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నుటార్గెట్ కన్నా ఎక్కువ వసూలు

AdminbyAdmin
03/05/2018
inHyderabad, News, Telangana
0
ghmc

జీహెచ్‌ఎంసీ టార్గెట్ కన్నా ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను వసూలు

జీహెచ్‌ఎంసీకి మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.1400 కోట్ల ఆస్తిపన్ను కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు సుమారు రూ.1350 కోట్ల వరకు వసూలు చేసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2018-19కు సంబంధించి బకాయిదారులు చెల్లించాల్సిన పన్నును ముందస్తుగా వసూలు చేసుకునేందుకు అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం కూడా మంచి ఫలితాలనిచ్చింది. ఏప్రిల్ నెలాఖరులోపు పన్ను చెల్లించే బకాయిదారులకు ఐదు శాతం రిబేటు ఇవ్వటంతో ఎక్కువ సంఖ్యలో బకాయిదారులు తమ పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ సంవత్సరం ఎర్లీబర్డ్ స్కీం కింద కనీసం రూ.400 కోట్ల మేరకు పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఏప్రిల్ నెలాఖరు రోజు 30న అర్థరాత్రి పనె్నండు గంటల వరకు జరిగిన ఆన్‌లైన్ చెల్లింపులతో కలిపి టార్గెట్ కన్నా ఎక్కువ మొత్తం రూ. 437.75 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు వెల్లడించారు. మొత్తం 532108 మంది ఆస్తిపన్ను చెల్లించగా, వీరిలో 196166 మంది ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు వివరించారు. దేశంలో ఏ ఇతర నగరాల్లో లేని విధంగా ఈ సారి జీహెచ్‌ఎంసీ పన్ను చెల్లింపుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు కూడా గణనీయంగా పెరిగాయి. గత సంతవ్సరం ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.362.54 కోట్ల రూపాయలు వసూలు కాగా, ఈ సారి ఏకంగా రూ.75.21 కోట్ల మేరకు పన్ను ఎక్కువ వసూలైంది.

Tags: GHMC
Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం

by Admin
24/07/2026
0

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...

Read more
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

23/07/2026

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

13/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News