• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
04/07/2026
inNews
0
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజును జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National President BC Dal Dundra Kumara Swamy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానం చేసి, తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీలు) సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ భేటీలో బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు. వినతిపత్రంలో ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

వినతిపత్రంలో ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడం, బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయడం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయడం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడం, బీసీ హాస్టళ్లు, గురుకులాలను ఆధునికీకరించడం, బీసీ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించడం, సాంప్రదాయ బీసీ వృత్తులకు ప్రత్యేక రక్షణ, ప్రోత్సాహం అందించడం, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం, అలాగే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో త్రైమాసిక సమీక్షా కమిటీ ఏర్పాటు చేయడం వంటి కీలక డిమాండ్లను ప్రతిపాదించారు.

తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని దుండ్ర కుమారస్వామి కోరారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కార్యదర్శి మణికంఠేశ్వర యాదవ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Dundra Kumaraswamy submits a memorandum on BC issues to the Chief Secretary.
Tags: Dundra Kumaraswamy submits a memorandum on BC issues to the Chief Secretary.
Admin

Admin

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి
News

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

by Admin
04/07/2026
0

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి హైదరాబాద్:...

Read more
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్

యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్

22/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News