• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

AdminbyAdmin
01/01/2026
inNews
0
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు

పక్షపాతం లేని జర్నలిజంతో ముందుకు సాగుతాం: రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీ రావు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ కార్యాలయంలో చైర్మన్ లక్ష్మీ రావు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మీ రావు మాట్లాడుతూ, పక్షపాతం లేని జర్నలిజంతో రాజ్ న్యూస్ ముందుకు సాగుతుందని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఛానల్ ప్రధాన అజెండాగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ వేడుకల్లో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖ–సంతోషాలు, శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే సమాజంలో చైతన్యం తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావడంలో రాజ్ న్యూస్ పాత్ర అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా రాజ్ న్యూస్ ఛానల్ ఎండి సాహితీరావు మాట్లాడుతూ, కొత్త సంవత్సరం ఛానల్‌కు మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షించారు. ప్రజలకు నిజమైన, నిష్పక్షపాత వార్తలను అందించడమే రాజ్ న్యూస్ లక్ష్యమని పేర్కొంటూ, బాధ్యతాయుత జర్నలిజంతో సమాజానికి సేవ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్ న్యూస్ ఛానల్ ఎండి సాహితీరావు, ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొని నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నా

Tags: Dundra KumaraswamyNew Year celebrations were held under the auspices of Raj News.
Admin

Admin

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
News

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు

by Admin
03/03/2026
0

శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...

Read more
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

27/02/2026

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

22/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News