• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
12/11/2024
inNews
0
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన దుండ్ర కుమారస్వామి

ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్,శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, చందానగర్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల సర్వేను వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పరిశీలించారు ఐఏఎస్ మయాంక్ మిట్టల్. ఆయనతో కలిసి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పలు ప్రాంతాలను సందర్శించారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి కులగణన సర్వేను పరిశీలించారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. కులగణన బీసీల బతుకులు మారడానికి ఓ గొప్ప కార్యక్రమం. డేటాను ఇవ్వకుండా దయచేసి వెనకడుగు వేయకండి. మీ కులం గురించిన వివరాలను ఇచ్చి భవిష్యత్తు తరాల బతుకును మార్చుకోవాలని దుండ్ర కుమారస్వామి హితవు పలికారు.

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కులగణన సర్వేను హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లిలోని కొన్ని కాలనీలలో సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్, శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, చందానగర్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, డాక్టర్ రవి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి పాల్గొన్నారు. కులగణన ఉపయోగాలను గురించి ప్రజలకు వివరించారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన బడుగుల బంగారు భవిష్యత్తుకు బాట అని గుర్తు పెట్టుకోవాలి. ఎన్నో కులాలకు సంబంధించిన డేటా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.. ప్రభుత్వాలు వారికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాయి.

కులగణన అనంతరం ప్రభుత్వం చేపట్టే ‘అభివృద్ధి’ ఆయా కులాలకు దక్కుతాయనే విషయాన్ని కూడా గుర్తించాలి. బడుగుల అభివృద్ధి, సంక్షేమం మెరుగు అవుతాయని బలంగా నమ్ముతున్నాం. కులగణన కేవలం ఓ పార్టీకి సంబంధించిన అంశం కాదని మీరు గుర్తించాలి. ఎంతో మంది బీసీ నేతల ఆశయ సాధనకు ఓ బాట అని భావించాలి. సామాజిక న్యాయం సాధించడంలో కులగణన కీలక మలుపుగా మారనుంది. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కులగణన కూడా ఓ కీలక ఆయుధం. రాజకీయ రిజర్వేషన్లకు కులగణన ఆధారం అయితే తప్పకుండా ఎన్నో కులాలకు చెందిన వారు రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సాయి యాదవ్, గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, అడ్వైజర్ రమణ, దేవేందర్ శ్రీనివాస్ మరియు జిహెచ్ఎంసి , ఇతర అధికారులు పాల్గొన్నారు

Dundra Kumaraswamy examined the comprehensive caste survey along with IAS officers & zonal Commission serilingampally upender Reddy, Deputy Commissioner chandhanagar mohan Reddy
Tags: bc dal dundra kumaraswamyCaste censusDemandDeputy commissionerDundra Kumaraswamy examined the comprehensive caste survey along with IAS officersIasmittalZonal commissioner sherilingampally
Admin

Admin

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

by Admin
06/12/2025
0

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News