శేరిలింగంపల్లి లో చందానగర్ డివిజన్ బీజేవైఏం అద్యక్షుడు ఫిరంగి మల్లేష్ గౌడ్ జన్మదినo సంధర్బంగా భాజపా రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ వారి నివాసంలో శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయడం జరిగింది.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



