పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పూడి భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సరైన పత్రాలు లేనప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. గిరిజన కుటుంబాలకు 10 లక్షల గిరిజనబందు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...
Read more