పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పూడి భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సరైన పత్రాలు లేనప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. గిరిజన కుటుంబాలకు 10 లక్షల గిరిజనబందు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more