శేరిలింగంపల్లి నియోజికవర్గం,చందానగర్ డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీ , జవహర్ కాలనీ బతుకమ్మ పండుగ సందర్భంగా కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



