శేర్లింగంపల్లి నియోజకవర్గం గణేష్ ఉత్సవాలలో భాగంగా కొండాపూర్, చందానగర్ మరియు మియాపూర్ డివిజన్ లోని పలు వినాయక మండపాలను సందర్శించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ & బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డీ, మైనారిటీ అధ్యక్షులు షేక్ రహ్మతుల్లాహ, అర్జున్ రావు, విశాల్ సింగ్ మరియు మండప నిర్వాహకులు భక్తులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more