• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మాల్౼మర్రిగూడ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి-మెగావత్ చందు నాయక్

TP NewsbyTP News
06/03/2022
inNews
0

మాల్౼మర్రిగూడ రోడ్డు నిర్మాణ పనులు గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా,నత్తనడకగా కొనసాగుతున్న నేపధ్యంలో వెంటనే వేగవంతం చేయాలని. గిరిజన విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడు మెగావత్ చందు నాయక్ మాట్లాడుతూ. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే ముందు వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా రోడ్డు పక్క వెంబడే తాత్కాలికంగా రహదారి ఏర్పాటు చేసి పనులు చేపట్టకుండా. రోడ్డు ఇష్టరాజ్యంగా తవ్వి మళ్ళీ కంకర తొలగించకుండా పనులు చేస్తుండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకునే పరిస్థితి నెలకొందన్నారు సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించకపోవంతో గుత్తేదారు ఇష్టారాజ్యంగా నత్తనడకగా నిర్వహించడం వాహనదారులకు శాపంగా మారిందన్నారు.. కేవలం 1 కిలోమిటర్ నిర్మాణ పనులు త్వరగా చేపట్టి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాత్రి వెళ్లలో రెండు వాహనదారులు వెళ్లాలంటే ప్రమాదబారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.*

Tags: Marriguda
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News