తొలిపలుకు న్యూస్ (ప్రగతి భవన్): తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన బాజిరెడ్డి గోవర్ధన్ ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more