యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రిభువనగిరి జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గ, మోత్కుర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన RS మేన్స్ వేర్ బట్టల షాప్ ను తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.
ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి
ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి హైదరాబాద్, కాచిగూడ: దేశవ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వ...
Read more



