• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

హైదారాబాద్‌ టు షార్జా… 180 మంది ప్రయాణించే విమానంలో ముగ్గురే ప్రయాణికులు.

TP NewsbyTP News
12/08/2021
inNews
0
హైదారాబాద్‌ టు షార్జా… 180 మంది ప్రయాణించే విమానంలో ముగ్గురే ప్రయాణికులు.

తెలంగాణ : కరోనా మహమ్మారి దేశాల మధ్య దూరాన్ని పెంచేసింది. వైరస్‌ ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపించకూడదనే ఉద్దేశంతో ఇతర దేశాలకు చెందిన విమానాలను తమదేశంలోకి అనుమతిని నిరాకరిస్తూ కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా షార్జా నుంచి తెలంగాణకు వచ్చి ఇరుక్కు పోయారు కరీంనగర్‌కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి కుటుంబం. ఇక తాజాగా విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఈ కుటుంబం షార్జాకు వెళ్లింది. అయితే ఈ సమయంలో ఈ కుటుంబం వింత అనుభూతిని ఎదుర్కొంది.

ఇక వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి, పోటు హరిత రెడ్డి దంపతులు మూడు నెలల క్రితం అత్యవసర పని మీద హన్మకొండకు వచ్చారు. పని పూర్తి చేసుకొని తిరిగి షార్జాకు వెళ్లాలనుకున్న సమయంలో కరోనా విజృంభించింది. దీంతో యూఏఈ ప్రభుత్వం తమ దేశంలోకి ఇతర దేశాల విమానాలను అనుమతించలేదు. ఇక చేసేది ఏమి లేక శ్రీనివాస రెడ్డి కుటుంబం భారత్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే విమానాలు నడుస్తాయన్న సమాచారంతో శ్రీనివాస రెడ్డి ఆరు సార్లు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. కానీ విమాన సేవలు రద్దు అవుతూ వచ్చాయి. ఇక తాజాగా యూఏఈ ప్రభుత్వం విమాన సేవలను తిరిగి ప్రారంభించింది. అయితే కేవలం గోల్డెన్‌ వీసా ఉన్నవాళ్లకు మాత్రమే అవకాశం కలిపించారు. దీంతో శ్రీనివాస రెడ్డి కుటుంబం గోల్డెన్‌ వీసా కలిగి ఉండడంతో తిరిగి షార్జాకు ప్రయణమయ్యారు. అయితే ఇక్కడో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

హైదారబాద్‌ నుంచి షార్జాకి వెళ్లిన ఏ. 320 అరేబియన్‌ విమానంలో కేవలం శ్రీనివాస రెడ్డి కుటుంబం మాత్రమే ఉంది. 180 మంది ప్రయాణించే వీలున్న ఫ్లైట్‌లో శ్రీనివాస రెడ్డి, ఆయన భార్య హరిత రెడ్డితో పాటు కుమారుడు మాత్రమే ప్రయానించారు. దీంతో ఈ ప్రయాణం వారికి మరపురాని అనుభవంగా మారింది. ఇలా ఈ నెల 3న ఈ కుటుంబం యూఏఈకి వెళ్లింది. హరిత రెడ్డి షార్జాలో వైద్యురాలిగా పనిచేస్తుండగా.. శ్రీనివాస రెడ్డి టెక్‌ మహేంద్రలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది

Tags: banda srinivas reddycoronacovid vacsinCOVID-19flightHyderabadkarimnagarsharja flightTelangana
TP News

TP News

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
News

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

by Admin
13/03/2026
0

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు అవార్డులు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్...

Read more
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్

08/03/2026
బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

08/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News