అంబర్ పెట్ : అంబర్పేట్ మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ అనంతరం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు డబ్బులు కేటాయించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని ఆయన అన్నారు.
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...
Read more


