మంచిర్యాల:
*మంచిర్యాల పట్టణంలో విశ్వనాధ్ ఆలయంలో మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారితో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుని 21 లక్షలతో నూతనంగ నిర్మించిన రేకుల షెడ్డు ప్రారంభించిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు*. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లలా భాగ్యలక్ష్మి గారు, చెన్నూరు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు గారు మరియు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, విశ్వనాధ ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more