బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి,మర్యాదపూర్వకంగా గౌరవనీయులు బీసీ జాతి బిడ్డ శ్రీ T. చిరంజీవివులూ, ఐఏఎస్ కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్ & స్టాంప్స్), గారిని సన్మానించడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more