బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి,మర్యాదపూర్వకంగా గౌరవనీయులు బీసీ జాతి బిడ్డ శ్రీ T. చిరంజీవివులూ, ఐఏఎస్ కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్ & స్టాంప్స్), గారిని సన్మానించడం జరిగింది.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more