• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర

TP NewsbyTP News
08/08/2018
inFeatured, Hyderabad, News
0
thummala nageswar rao regional ring road

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరో రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని రోడ్లు భవనాలశాఖమంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం గతంలోనే ప్రాథమికంగా అంగీకారం తెలిపినా, ప్రస్తుతం దానికి సంబంధించిన 338 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తూ ఆమోదించిందని చెప్పారు. మంగళవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ విష యం తెలిపారు. సంగారెడ్డి నుంచి ప్రారంభమైన రీ జినల్ రింగ్‌రోడ్డు తిరిగి సంగారెడ్డికి చేరే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం వెనుక సీఎం కేసీఆర్ చేసిన కృషి అమోఘమన్నారు. రీజినల్ రింగ్‌రోడ్డు పొడవు.. సంగారెడ్డి నుంచి నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్- భువనగిరి- చౌటుప్పల్ వరకు 152 కిలోమీటర్లు. దీనిని ఎన్‌హెచ్ 161ఏఏగా ప్రకటించారు. అలాగే చౌటుప్పల్ నుంచి యాచారం- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- శంకర్‌పల్లి- కంది (సంగారెడ్డి) వరకు 186 కిలోమీటర్లు. మొత్తం 338 కిలోమీటర్ల నిడివి రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐకిఅప్పగించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

Tags: HyderabadRRR
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News