సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్, సోమేశ్ కుమార్ ప్రారంభించారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_560/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/FB_IMG_1625391874814-840x560.jpg)
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.