• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు -ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్

TP NewsbyTP News
18/09/2021
inNews
0
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు -ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్
  • రోడ్డు ప్రమాదాల నివారణకు క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
  • నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచన

తొలిపలుకు న్యూస్ (నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో ఆరుగురు వ్యక్తులను కోర్టులో హాజరు పర్చగా వారిలో ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష, మరో వ్యక్తి రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగా అతనికి 2,000/- జరిమానాతో పాటు మూడు రోజుల జైలు శిక్ష, మిగిలిన ముగ్గురికి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఆరుగురు వ్యక్తులకు కలిపి 10,500/- జరిమానా విధించినట్లు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలతో పాటు జరిమానాలు తప్పవని నల్లగొండ ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ అన్నారు.

TP News

TP News

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News