• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

బెంగళూరులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్: విదాన సౌధ వజ్రోత్సవాలకు హాజరు, ఘనస్వాగతం !

AdminbyAdmin
25/10/2017
inFlash News
0

బెంగళూరు: విదాన సౌధ వజ్రోత్సవాల్లో పాల్గొనడానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం బెంగళూరు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి అయిన తరువాత మొదటి సారి రామ్ నాథ్ గోవింద్ బెంగళూరు వచ్చారు. మంగళవారం సాయంత్రం రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రత్యేక విమానంలో రామ్ నాథ్ కోవింద్ బెంగళూరులోని హెచ్ ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు. కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి అనంతకుమార్, కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగారెడ్డి తదితరులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనస్వాగతం పలికారు.

కర్ణాటక సాంప్రధాయం ప్రకారం మైసూరు పేట, శాలువాతో రామ్ నాథ్ కోవింద్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలోనే సన్మానించారు. అనంతరం నేరుగా బీబీఎంపీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. బీబీఎంపీ కేంద్ర కార్యాలయంలోని కెంపేగౌడ విగ్రహానికి రామ్ నాథ్ కోవింద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బీబీఎంపీ మేయర్ సంపత్ రాజ్, ఉప మేయర్ పద్మావతి నరసింహమూర్తి, పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం విదాన సౌధలో జరిగే వజ్రోత్సవాల కార్యక్రమంలో రాష్ట్రపతి రమ్ నాథ్ కోవింద్ పాల్గొంటున్నారు.

Tags: indian president
Admin

Admin

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
News

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్

by Admin
30/09/2023
0

• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...

Read more
ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

30/09/2023
బాపూజీ జీవితమే ఒక సందేశం

బాపూజీ జీవితమే ఒక సందేశం

28/09/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News