ఈ రోజు చికెన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగ బాల రాజేష్. ఈ సందర్భంగా తురగ బాల రాజేష్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అలాగే ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అని పిలుపు ఇచ్చారు ,బీసీల ఐక్యత చాటాలి అని తెలియజేశారు .
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more