ఈ రోజు చికెన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగ బాల రాజేష్. ఈ సందర్భంగా తురగ బాల రాజేష్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అలాగే ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అని పిలుపు ఇచ్చారు ,బీసీల ఐక్యత చాటాలి అని తెలియజేశారు .
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more